ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్. ఓటుకి నోటు వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని జగన్ కలిసి... సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు నాయుడు.... ఏపీని స్కామాంధ్ర ప్రదేశ్ గా మారుస్తున్నాడని విమర్శించారు జగన్. 

 

ఓటుకు నోటు కేసు వ్యవహారం ఢిల్లీకి చేరడంతో..రాజకీయం రంజుగా మారింది.. ఏపి ప్రతిపక్షనేత జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో పాటు...తనపై ఇన్నాళ్లూ టిడిపి చేసిన అవినీతి ఆరోపణలకు బదులుగానా అన్నట్లు జూలు విదిల్చారు..అసలు చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు..అందుకు ఇప్పుడు అవకాశం దొరికిందన్నారు.

ఢిల్లీ పర్యటనకు వచ్చిన గవర్నర్ నరసింహన్ మాత్రం తాను వచ్చింది ఈ వ్యవహారంపై కాదని..రెండు  తెలుగు రాష్ట్రాల ఏడాది పాలన పై మాత్రమేనన్నారు..  ఇక ప్రస్తుతం టిఆర్ఎస్ ఆరోపణల జడివానలో చిక్కుకున్న ఏపి సిఎం చంద్రబాబు చైనా పెట్టుబడిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు..పని లోపనిగా ఇవాళ కేంద్రమంత్రులతో భేటీ అవుతారు..అలానే బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను..ప్రధాని మోడీని చంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. 

గవర్నర్ నర్సింహన్  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి,  కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలువనున్న నరసింహన్...రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు..  ప్రధానంగా ఓటుకు నోటు విషయంలోఅరెస్టైన రేవంత్ రెడ్డి అంశంతో పాటు..ఇదే అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర,  బాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడిగా సాగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల్లో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది..  గవర్నర్ తన రెండు రోజుల పర్యటనలో  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఇతర కేంద్రమంత్రులను కలవనున్నారు.. ప్రధానంగా  రేవంత్ రెడ్డి ఇష్యూతో పాటు, ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాఫింగ్ వ్యవహారంపై ప్రధానంగా చర్చించనున్నారు. మరో వైపు ఇదే అంశంపై  సిబిఐ తో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ పెరగడంతో దీనిపైనా చర్చసాగనున్నట్టు తెలుస్తుంది. గవర్నర్ పర్యటనలో మరో ప్రాధాన అంశం స్టేట్ బైఫర్ కేషన్ అయ్యి వన్ ఇయర్ అవుతున్నా..ఇంకా విభజన అంశాలు కొలిక్కి రాలేదు..ఈ అంశాలపై గత నెలలో  ఇప్పటికే  ఇద్దరు సిఎస్ లు డిల్లీ లో కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. ఇప్పుడు గవర్నర్ నరసింహన్ కూడా ఇరు రాష్ట్రాల విభజన అంశాలపై  కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది

ఇక ఏపి సిఎం చంద్ర బాబు సైతం డిల్లీ వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్, ముఖ్యమంత్రి కేసీఆర్  వ్యవహరంపై కేంద్రానికి బాబు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.  హైదరాబాద్ శాంతి భద్రతలకు సంబంధించిన సెక్షన్ 8 అమలు చేయాలని తీర్మానించారు. ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కెబినెట్ లో నిర్ణయించారు. ఫోన్ ట్యాఫింగ్ పాల్పడిన తెలంగాణ గవర్నమెంట్ పై కఠినంగా వ్యవరించాలని గవర్నర్ తో పాటు  కేంద్రాన్ని కోరనున్నారు ఏపి సిఎం చంద్రబాబు.  ఒకవైపు గవర్నర్ నర్సింహన్...  వాస్తవాలను కేంద్రానికి నివేదించనున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఈ అంశంపై ఎలాంటి అడుగులు వేస్తుందనేది  ఇప్పుడు అంతటా చర్చనీయంగా మారింది..

https://www.youtube.com/watch?v=Iv9c7PfpHL4

 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...