ఓటుకు నోటు వ్యవహారం ఢిల్లీ చేరుకుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేతలు హస్తిన బాటపట్టారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ పర్యటనపై ఇతర కారణాలు చెబుతున్నా...

లోలోపల మాత్రం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. 

తెలుగు రాష్ట్రాలను పట్టికుదిపేస్తున్న ఓటుకు నోటు వ్యవహారం ఢిల్లీకి చేరింది.. ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన పర్యటన ఖరారు అయింది. ఇరు నేతలూ తమ వాదనలు ఢిల్లీ పెద్దలకు చెప్తారని స్ట్రాంగ్ టాక్ నడుస్తోంది.. వీరి సంగతి అలా ఉంచితే ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్ కూడా ఖరారైంది..ఇప్పటిదాకా తనను కలిసిన ముఖ్యమంత్రులిచ్చిన సమాచారం తో పాటు..ఇంటలిజన్స్ నివేదికలు కూడా నరసింహన్ ఢిల్లీలో ఇస్తారని ప్రచారం సాగుతోంది..

ఇక ముఖ్యమంత్రుల హస్తిన టూర్ తో పాటు..ఓటుకు నోటు వ్యవహారాన్ని అందిపుచ్చుకోవడానికి వైసీపీ వ్యూహం రచించింది.. పార్టీ అధినేత జగన్ కూడా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు..రాష్ట్రపతి ప్రణబ్ తో పాటు కేంద్రహోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలవనున్నారాయన. తప్పకుండా రేవంత్ రెడ్డి కేసు వ్యవహారాన్ని వీరిద్దరికీ నివేదిస్తారని పార్టీ వర్గాల సమాచారం..

ఇలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్, ఓ రాష్ట్ర ప్రతిపక్షనేత..కాస్త అటూ ఇటూగా ఒకే సమయంలో ఢిల్లీలో ఉండబోవడం ఇదే ప్రథమం..దీంతో ఓటుకు నోటు కేసు సీన్ కాస్తా ఢిల్లీకి చేరినట్లే అనుకోవచ్చు..

https://www.youtube.com/watch?v=Lw8RMfDr_SQ

 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...