కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొవాలనుకుంటున్నారా. కాంగ్రెస్ లోఆయనకు ప్రాధాన్యం తగ్గడమే దీనికి కారణమా? రాజకీయాల్లో నైతిక విలువలు పతనమయ్యాయన్న ఆవేదన చెందుతున్నారా? లేదంటే... తన వారసుణ్ణి రాజకీయ ఆరంగ్రేట్రం చేయించాలని భావిస్తున్నారా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైఫై సేవలు మరింతగా విస్తరిస్తున్నాయి. మొదట ట్యాంక్ బండ్, ఆ తరువాత విశ్వవిఖ్యాత పర్యాటక కేంద్రం చార్మీనార్ ప్రాంతాలలో వైఫై సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే చిన్న చిన్న చిక్కులు కొన్ని సందేహాలు యూజర్స్ ను కన్ ఫ్యూజ్ గురిచేస్తున్నాయి. సేవలు వినియోగించుకోవాలంటే కొన్ని సందేహాలు ఎదురవుతున్నాయి. అలాగే వైఫై సేవలు అంతరాయం లేకుండా అందుబాటులోకి రావాలంటే ఐటిశాఖ చిక్కులను నివృత్తి చేయాలన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది.
ఒక విజయం...వెంటనే మరొక సమరం. ఎన్నిక ముగిస్తే..ఉప ఎన్నికకు తెరలేస్తుంది. ఏడాది కాలంలో టిఆర్ఎస్ పార్టీకి వరుస ఎన్నికలు. అన్నీ ప్రతిష్టాత్మకమే..అంతటా సమరమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గులాబీ నేతలకు వెంటనే వరంగల్ ఉప ఎన్నిక పొంచి ఉంది. వీటి తర్వాత రాబోయే ఏడాదంతా ఎన్నికల సమరమే కానుంది.
మోదీకి జ్ఞానం తక్కువ....అహంకారం ఎక్కువ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైపాల్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీహార్లో తక్షశిల, నలంద ఉందన్న మోదీకి చరిత్రే కాదు జాగ్రఫీ కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...
హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...
వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...
విశాఖపట్నం: ఏపీలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సో...
గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...
పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...
విజయవాడ: వచ్చే ఏడాది జనవరి నుంచి అదనంగా మరో 7 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు అందచేస్తామని స్పష్టం చేశారు మంత...
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి దంపతులు సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి...
ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...
ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.
ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఆర్టీసీ ముగింపే సమాధానమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సమ్మె తర్వాత పాత ఆర్టీసీ ఉం...
దురహంకార పూరితమైనటువంటి, అర్థంపర్థం లేని సమ్మెగా ఆర్టీసీ ఉద్యోగుల చర్యను అభివర్ణించారు తెలంగాణ సీఎం కేసీఆర్. య...
హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...
ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్ప్రెస్ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...
ఇస్లామాబాద్: జమ్ము కాశ్మీర్ లో భారత ప్రభుత్వం చేసిన ఆర్టికల్ 370 రద్దు చట్టవ్యతిరేకమంటూ పాకిస్థాన్ విదేశాంగ...
ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...
ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...
హవేరి: హావేరిలోని భగత్ ప్రీ యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల అతిగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకు...
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే రామ్ నివాస్ గోయల్కు ఢిల్లీ హైకోర్టు ఆరు నెల...
మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...
మంచిర్యాల: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక బస్సు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి... తాత్కాలిక మహి...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సమ్మెపై చర్చి...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...
హైదరాబాద్: సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో బతుకమ్మ సాంగ్ లాంచ్ జరిగింది. సాయి చైతన్...
ఇప్పటికే 150 చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో, మెగాస్టార్ చిరంజీవి... ఆయన తొలిసారి స్వాతంత్ర సమరయోధుడిగా నటిం...
రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...
రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ చాంపియ...
పూణే: పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137...
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ హైటెక్స్లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...
ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...
ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...
ఢిల్లీ: ఆర్బీఐ వరుసగా నాలుగో సారి రెపో రేటును తగ్గించింది. 35 బేసిస్ పాయింట్ల మేర భారీగా తగ్గిస్తూ ప్రకటన వె...