జైషే మహ్మద్ చీఫ్ మజూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో చైనా తీరుతో విసిగిపోయిన అగ్రరాజ్యం అమెరికా సహా ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు అల్టిమేటం జారీ చేశాయి. ఏప్రిల్ 23వ తేదీలోపు

ఈ విషయంలో చైనా అభ్యంతరాలేమిటో తెలపాలని తాత్కాలిక గడువు విధించాయి. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో తీర్మానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టి, సభ్యదేశాల అభిప్రాయాలను కోరి అనంతరం ఓటింగ్‌ నిర్వహించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఆంక్షల కమిటీలోని కొన్ని నిబంధనలను అడ్డం పెట్టుకుని కారణాలను తెలపడానికి నిరాకరిస్తున్న చైనాను ఈసారి ఎలాగైనా మండలిలో దోషిగా చూపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అమెరికా మాత్రం ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించింది. ఫ్రాన్స్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా అమెరికా పేర్కొంది. 

ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో ఇండియన్ ఆర్మీపై జరిగిన ఉగ్రదాడి తర్వాత మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా యూఎన్ఎస్సీలో ప్రతిపాదించాయన్న సంగతి తెలిసందే. కానీ సాంకేతిక కారణాలు అడ్డొస్తున్నాయంటూ చైనా ఈ ప్రతిపాదనకు మోకాలడ్డింది. ప్రతిపాదనను పరిశీలించడానికి తమకు సమయం కావాలని కోరింది. నిబంధనల ప్రకారం మరో ఆరు నెలల వరకు దీన్ని యూఎన్‌ఎస్‌సీలో ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. తరవాత మరే సభ్యదేశమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మరో మూడునెలల వరకు పొడిగిస్తారు. ఈ నేపథ్యంలో మసూద్‌ విషయంలో అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న చైనా కుయుక్తులను పసిగట్టిన అమెరికా ప్రత్యామ్నాయ మార్గంలో అతన్ని నిషేధిత జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా బ్రిటన్‌, ప్రాన్స్‌తో కలిసి సరికొత్త తీర్మానాన్ని రూపొందించింది. దానిని మండలిలోని సభ్య దేశాలకు పంపడంతో మార్చిలోనే మండలిలో చర్చలు మొదలయ్యాయి. మసూద్ విషయంలో చైనా తీరుపై సభ్య దేశాలు మండిపడుతూ...ఏదో ఒక నిర్ణయానికి రావాలని ఒత్తిడి పెంచాయి. అయితే కార్యాచరణ ప్రకారం ఏప్రిల్ 23 తర్వాత మండలిలో చర్చ చేపడుతారు. ఆ తర్వాత ఓటింగ్ పద్ధతిలో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...