ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. సమీపంలోని కేంద్రంలో దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా
భారతదేశ ఉపఖండమైన శ్రీలంకలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న సమయంలో
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మొత్తం 8 బాంబ్ బ్లాస్ట్ లలో
ఆదివారం ఈస్టర్ సందర్భంగా ఆ దేశంలోని క్రైస్తవులంతా వందల సంఖ్యలో చర్చిలకు చేరుకుని ప్రార్థనలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఉగ్రమూక చర్చిలు, హోటళ్లపై దాడి చేసింది. ఫలితంగా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి, క్షతగాత్రులు ఆస్పత్రుల పాలయ్యారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఉదయం నుంచి ఇప్పటి వరకూ జరిగిన 7 బాంబు పేలుళ్లలో 185 మంది ప్రాణాలు కోల్పోయిట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 35 మంది విదేశీయులేనట. నటి రాధిక తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కొంతమంది సినీ ప్రముఖులు ఈ ఉగ్రదాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలను ఆ దేవుడే రక్షించాలి అంటూ ప్రార్థించారు. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్, బాలీవుడ్ నటులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
- ప్రజలు ప్రార్థనలు చేసుకుంటుంటే.. దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు మనల్ని మింగేస్తాయి. ద్వేషం పేరుతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్నవారిపై ఓ కన్నేసి ఉంచాల్సిన అసవరం మన పౌరులకు ఉంది- ప్రకాశ్ రాజ్
- శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగాయని తెలిసి చాలా బాధపడ్డాను. లంక ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాను- విశాల్
- ఓ మై గాడ్. కొలంబోలోని సిన్నమన్ హోటల్ నుంచి నేను బయటికి వచ్చిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. నేను నమ్మలేకపోతున్నాను- రాధికా శరత్కుమార్
- ఈస్టర్ పర్వదినాన జరిగిన ఈ దాడిని చూసి గుండెపగిలిపోయింది- సుధీర్బాబు
- ఇది జరిగి ఉండకూడదు. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారు ఎంత బాధపడుతున్నారో ఊహించడానికి కూడా భయంగా ఉంది. దేవుడా..కాపాడు- నివేదా థామస్
- ఈస్టర్ సండే ట్రాజెడీగా మారిపోయింది. రాక్షసులకు దయ అనేదే ఉండదు. బలహీన సమయాల్లోనే కుటుంబాలపై, పిల్లలపై దాడులు చేస్తుంటారు- సిద్ధార్థ్
- షాకింగ్.. బాధాకరం- సౌందర్య రజనీకాంత్
- శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరగడం నిజంగా బాధాకరం. హింస అనేది ఓ చెయిన్ రియాక్షన్లా మారిపోయిందని ఎవ్వరూ గుర్తించకపోవడం దురదృష్టకరం. దీనికి ముగింపు పలకాలి- బాలీవుడ్ నటి జాక్వెలీన్ ఫెర్నాండెజ్
- దాడుల గురించి విని షాకయ్యాను. ఈస్టర్ పర్వదినాన ఇలాంటి దాడికి పాల్పడినందుకు ఉగ్రవాదులు సిగ్గుపడాలి. బాధితులు తర్వగా కోలుకోవాలని, మృతుల కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేం మీతో ఉన్నాం శ్రీలంక. నిర్భయంగా ఉండండి- బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్
ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...
హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...
వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...
విశాఖపట్నం: ఏపీలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సో...
గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...
పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...
విజయవాడ: వచ్చే ఏడాది జనవరి నుంచి అదనంగా మరో 7 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు అందచేస్తామని స్పష్టం చేశారు మంత...
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి దంపతులు సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి...
ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...
ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.
ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఆర్టీసీ ముగింపే సమాధానమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సమ్మె తర్వాత పాత ఆర్టీసీ ఉం...
దురహంకార పూరితమైనటువంటి, అర్థంపర్థం లేని సమ్మెగా ఆర్టీసీ ఉద్యోగుల చర్యను అభివర్ణించారు తెలంగాణ సీఎం కేసీఆర్. య...
హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...
ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్ప్రెస్ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...
ఇస్లామాబాద్: జమ్ము కాశ్మీర్ లో భారత ప్రభుత్వం చేసిన ఆర్టికల్ 370 రద్దు చట్టవ్యతిరేకమంటూ పాకిస్థాన్ విదేశాంగ...
ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...
ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...
హవేరి: హావేరిలోని భగత్ ప్రీ యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల అతిగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకు...
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే రామ్ నివాస్ గోయల్కు ఢిల్లీ హైకోర్టు ఆరు నెల...
మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...
మంచిర్యాల: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక బస్సు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి... తాత్కాలిక మహి...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సమ్మెపై చర్చి...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...
హైదరాబాద్: సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో బతుకమ్మ సాంగ్ లాంచ్ జరిగింది. సాయి చైతన్...
ఇప్పటికే 150 చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో, మెగాస్టార్ చిరంజీవి... ఆయన తొలిసారి స్వాతంత్ర సమరయోధుడిగా నటిం...
రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...
రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ చాంపియ...
పూణే: పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137...
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ హైటెక్స్లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...
ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...
ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...
ఢిల్లీ: ఆర్బీఐ వరుసగా నాలుగో సారి రెపో రేటును తగ్గించింది. 35 బేసిస్ పాయింట్ల మేర భారీగా తగ్గిస్తూ ప్రకటన వె...