హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో కీలక నిందితుడు యాసిన్ భత్కల్ కోర్టు ప్రాంగణంలో రోజుకో  కలకలం రేపుతున్నాడు. మొన్నకోర్టుకు హాజరైన భత్కల్ కోర్టు హాల్ కిటికి నుంచి ఓ లేఖను బయటకు విసిరి తనకు పోలీసుల నుంచి ప్రాణ హాని ఉందని హల్ చల్ చేశాడు.

మరో మారు కోర్టు ప్రాంగణంలో పింక్ గులాబీచేతిలో పట్టుకుని మరో సంకేతాన్ని పంపాడు...ఇప్పుడు మరోసారి నవ్వాడు..ఇలా భత్కల్ రోజుకో సంచలనంతో ఏం మెసేజ్ ఇస్తున్నాడు. దీని ఆంతర్యమేంటి?  ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ...ఈ పేరు వింటేనే హైదరాబాద్ జంటపేలుళ్ల విషాదాంతం గుర్తకొస్తుంది. బాంబు పేలుళ్లకు ప్రధాన కుట్రదారుడు. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు. దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్ల కేసులో చర్లపల్లి జైలులో విచారణ ఖైదీగా ఉన్న భత్కల్ మొన్న రంగారెడ్డి కోర్టులో హల్ చల్  చేశాడు. నిన్న కోర్టు హాల్  కిటికి నుంచి తన జేబులో ఉన్న ఓ లేఖను బయటకు విసిరాడు.

ఈ ఘటన జరిగిన మర్నాడు మరోసారి కోర్టు ప్రాంగణంలో పింక్ గులాబీ చేతిలో పట్టుకుని మరో సంకేతాన్ని పంపాడు...నేడు భారీ బందోబస్తు నడుమ కోర్టు ప్రాంగణం చేరుకోగానే ఓ నవ్వు నవ్వాడు..ఈ  సందేశం వెనక వ్యూహం ఏంటి. ఇలా రోజుకో సింబల్ తో సంచలనంగా మారుతున్న భత్కల్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనే అనుమానాలున్నాయి...ఇప్పటికే  భత్కల్ తల్లి తన కొడుకును ఎన్ కౌంటర్ చేస్తారేమోననే ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఇలా రోజుకో సంచలనం కోసం యాసిన్ భత్కల్  యత్నిస్తున్నాడని తెలంగాణ జైల్ డిజి చెప్పడం విడ్డూరంగా ఉంది.

భారీ బందోబస్తు నడుమ తీసుకొస్తున్న భత్కల్ ను చెకింగ్ చేయకుండా తీసుకురావడం పోలీసు యంత్రాంగం విఫలమవుతలేరా ...లేక కావాలనే భత్కల్ ను ప్రోత్సహిస్తూ తదుపరి కార్యచరణకు స్కెచ్ వేస్తున్నారా అనే అనుమానాలున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న యాసిన్ భత్కల్ ఇతర రాష్ట్రాల్లోని కోర్టులకు హాజరు కావాల్సి ఉంది..అహ్మదాబాద్ కోర్టు కేసుకు కానున్న క్రమంలో ఇలా పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్న తీరు ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే. యాసిన్ భత్కల్ ను సిమి ఉగ్రవాది వికారుద్దీన్ లా ఎన్ కౌంటర్ చేస్తారనే ప్రచారం ఉంది..మరో వైపు యాసిన్ జైలు నుంచి పారిపోయే కుట్ర చేస్తున్నాడనే  వాదలో ఏది నిజమవుతుందో. 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...