ఉల్లి ధర మళ్ళీ మండుతుంది. కొనకముందే జేబుకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఒక్క సారిగా ఉల్లి ధర పెరగటంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు.బహిరంగమార్కెట్ లో అయితే ఉల్లి ధరను వ్యాపారులు అమాంతం పెంచేశారు.

ఉల్లి ధర వల్ల ప్రభుత్వమే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతన్న ఉల్లి ధరలపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కధనం. దిగుమతి తగ్గటంతో జంటనగరాల్లో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. దిగుమతి ఒక్కసారిగా తగ్గడం తో 20రుపాయలగా ఉన్న ఉల్లి ధర పెరిగింది. బహిరంగ మార్కెట్ లో అయితే 40 రుపాయలకు పైగా వ్యాపారులు అమ్ముతున్నారు. మరో వైపు గోదాములలో ఉన్న ఉల్లి స్టాకు రోజు రోజుకు తగ్గుతుండటం....దిగుమతులు భారీగా తగ్గిపోవటంతో ధర పెరిగింది. దీంతో ఎక్కువ మంది రైతు బజార్లలోనే ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు.  ఉల్లి ధరల్లో భారీగా మార్పులు రావడం తో ఉల్లి కి బాగా డిమాండ్ పెరిగింది.. గత కొన్ని రోజుల క్రితం మామూలుగా ఉన్న ధర కాస్తా ఇపుడు50రుపాయలకు చేరింది.ఇది రైతు బజార్లో పరిస్థితి.

బహిరంగ మార్కెట్ లో అయితే 50పై మాటే....ఉల్లి ఎక్కువ గా పండించే మహరాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాలలో వర్షాలు లేకపోవటం వల్ల జంటనగరాలకు దిగుమతి ఒక్క సరిగ్గ తగ్గింది...దీంతో ఉల్లి ధర అమాంతం పెరిగింది.మరో వైపు ఎపి లోని జిల్లాలో కూడా ఉల్లి పంట తక్కువ స్ధాయిలో సాగు చేయడం తో ఉల్లి ప్రధానంగా సాగు చేస్తున్న రాష్ర్టాల్లో సెప్టెంబర్‌ నాటికిగానీ హోల్‌సేల్‌ మార్కెట్‌లోకి సరుకు వస్తుందని, అప్పటి వరకూ ధరలు అధికంగానే ఉండే అవకాశముందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.దీంతో మరో నెలరోజుల పాటు ధర ఇంకా పెరిగే అవకాశం ఉదంటున్నారు.దీంతో వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు.గతం లో దాదాపు 20రూపాయల లోపు లభించే ఉల్లి ఇప్పుడు అమాంతం పెరిగి కొండనెక్కి కూర్చుందని నగరవాసులు వాపోతున్నారు.

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...