బంగారం ధర ఊరిస్తోంది. ధర క్రమంగా కిందకు వస్తుండటంతో బంగారం కొనాలనుకుంటున్న వారిలో ఉత్సాహం వస్తోంది. అయితే ధర ఇంకా పడుతుందేమో.. వేచి చూద్దామనుకుంటున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇంతకూ బంగారం ధర ఎందుకిలా పడుతోంది? కొనభారతీయ మహిళలఇండియన్ మార్కెట్లోనూ భారీగా పడుతోంది. ధర ఇంకా ఎంత కిందకు వెళ్లొచ్చు? లాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి.  ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

సంక్షోభానికి, బంగారానికి అవినాభావ సంబంధం ఉంటుంది. క్లిష్ట పరిస్థితులు ఎంతగా ఉంటే బంగారం ధర అంతగా పెరుగుతుంది. 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చిన ధర బంగారం ధర బాగా పెరిగింది. ౧౦ వేల రూపాయల లోపు ఉన్న బంగారం ధర అమాంతం పెరిగి ౩0 వేల రూపాయలకు చేరింది. ఒక దశలో 35 వేల రూపాయలకు కూడా వెళ్లింది. ఆ తరువాత నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత మూడేళ్లుగా 25 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల మధ్యలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ధర పెరుగుతోంది. సానుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పసిడికి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. యూరో జోన్ లోని గ్రీస్ కు  బెయిల్ అవుట్ అవుట్ ప్యాకేజీ లభించడం, ఇరాన్ తో అమెరికా అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. దీనికి తోడు అమెరికాలో సెప్టెంబరులో ఫెడరల్ రిజర్వ్..  వడ్డీరేటు పెంచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండంతో బంగారాన్ని అమ్మేసుకోవడం మేలని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. 

అంతర్జాతీయంగా బంగారం ధరను బట్టి ఇండియాలో ధరలు మారుతూ ఉంటాయి. ఏడాది కిందట ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1300 డాలర్ల దగ్గర ఉండేది. అలాంటిదిప్పుడు 1120 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. ఔన్స్ ధర 1080 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని చాలా కాలంగా అనలిస్టులు అంచనా వేస్తూ వచ్చారు. వారి అంచనా నిజమైంది. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 50 డాలర్లు పడి 1081 డాలర్ల కనిష్ఠ స్థాయిని చూసింది. అక్కడ నుంచి కోలుకుని మళ్లీ 1115 డాలర్లకు ఎగబాగింది. 

ఔన్స్ గోల్డ్ ధర పతనం కావడంతో ఇండియన్ మార్కెట్లో కూడా ధర బాగా తగ్గింది. ఈ నెల మొదట్లో 27 వేల రూపాయల పైన ట్రేడయిన ధర ప్రస్తుతం 25 వేల వద్ద ట్రేడవుతోంది. గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో దాదాపు 800 రూపాయలు కోల్పోయింది. ఇవి ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు. రిటైల్ మార్కెట్ ధరల్ని గమనిస్తే.. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల ధర 25,700 రూపాయల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ 22 క్యారెట్ల ధర దాదాపు 24,400 రూపాయల వద్ద ఉంది. 

బంగారం ధర ఊరిస్తోంది. ధర క్రమంగా కిందకు వస్తుండటంతో బంగారం కొనాలనుకుంటున్న వారిలో ఉత్సాహం వస్తోంది. అయితే ధర ఇంకా పడుతుందేమో.. వేచి చూద్దామనుకుంటున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇంతకూ బంగారం ధర ఎందుకిలా పడుతోంది? కొనభారతీయ మహిళలఇండియన్ మార్కెట్లోనూ భారీగా పడుతోంది. ధర ఇంకా ఎంత కిందకు వెళ్లొచ్చు? లాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి.  ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

సంక్షోభానికి, బంగారానికి అవినాభావ సంబంధం ఉంటుంది. క్లిష్ట పరిస్థితులు ఎంతగా ఉంటే బంగారం ధర అంతగా పెరుగుతుంది. 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చిన ధర బంగారం ధర బాగా పెరిగింది. ౧౦ వేల రూపాయల లోపు ఉన్న బంగారం ధర అమాంతం పెరిగి ౩0 వేల రూపాయలకు చేరింది. ఒక దశలో 35 వేల రూపాయలకు కూడా వెళ్లింది. ఆ తరువాత నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత మూడేళ్లుగా 25 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల మధ్యలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ధర పెరుగుతోంది. సానుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పసిడికి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. యూరో జోన్ లోని గ్రీస్ కు  బెయిల్ అవుట్ అవుట్ ప్యాకేజీ లభించడం, ఇరాన్ తో అమెరికా అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. దీనికి తోడు అమెరికాలో సెప్టెంబరులో ఫెడరల్ రిజర్వ్..  వడ్డీరేటు పెంచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండంతో బంగారాన్ని అమ్మేసుకోవడం మేలని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. 

అంతర్జాతీయంగా బంగారం ధరను బట్టి ఇండియాలో ధరలు మారుతూ ఉంటాయి. ఏడాది కిందట ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1300 డాలర్ల దగ్గర ఉండేది. అలాంటిదిప్పుడు 1120 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. ఔన్స్ ధర 1080 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని చాలా కాలంగా అనలిస్టులు అంచనా వేస్తూ వచ్చారు. వారి అంచనా నిజమైంది. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 50 డాలర్లు పడి 1081 డాలర్ల కనిష్ఠ స్థాయిని చూసింది. అక్కడ నుంచి కోలుకుని మళ్లీ 1115 డాలర్లకు ఎగబాగింది. 

ఔన్స్ గోల్డ్ ధర పతనం కావడంతో ఇండియన్ మార్కెట్లో కూడా ధర బాగా తగ్గింది. ఈ నెల మొదట్లో 27 వేల రూపాయల పైన ట్రేడయిన ధర ప్రస్తుతం 25 వేల వద్ద ట్రేడవుతోంది. గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో దాదాపు 800 రూపాయలు కోల్పోయింది. ఇవి ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు. రిటైల్ మార్కెట్ ధరల్ని గమనిస్తే.. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల ధర 25,700 రూపాయల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ 22 క్యారెట్ల ధర దాదాపు 24,400 రూపాయల వద్ద ఉంది. 

  -గుదే చంద్రశేఖర్

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...