ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టిటిడి ఇవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పదివేలమంది భక్తులకు, కళ్యాణోత్సవం రోజున 40 వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 230 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...