పవిత్ర పెన్నానదీ తీరాన వెలసిన తల్పగిరి రంగనాధుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటలో ఉండే దేవాలయంలో ఇవాళ గరుడ సేవ నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ మంచికంటి సుధాకర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు భక్తుల అధిక సంఖ్యలో హాజరయ్యారు. 

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...