ఉదయం శ్రీవారికి నిర్వహించే సుప్రభాతసేవలో పాల్గొని ఆశీస్సులుపొందారు.
రేపు ఉదయం 4.04 గంటలకు పిఏస్ఎల్వీసి-41 రాకెట్ లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ఉప గ్రహానికి మోదీ నామకరణం చేసినట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు.
ఉదయం శ్రీవారికి నిర్వహించే సుప్రభాతసేవలో పాల్గొని ఆశీస్సులుపొందారు.
రేపు ఉదయం 4.04 గంటలకు పిఏస్ఎల్వీసి-41 రాకెట్ లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ఉప గ్రహానికి మోదీ నామకరణం చేసినట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...