హైదరాబాద్ లో రోడ్లన్ని హనుమాన్ నామస్మరణతో మారుమోగిపోయాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర ప్రశాంతంగా సాగుతోంది. రాత్రి 8 లోపు యాత్ర పూర్తవుతుందన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు భద్రతని పర్యవేక్షిస్తున్నామంటున్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
హైదరాబాద్ లో రోడ్లన్ని హనుమాన్ నామస్మరణతో మారుమోగిపోయాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర ప్రశాంతంగా సాగుతోంది. రాత్రి 8 లోపు యాత్ర పూర్తవుతుందన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు భద్రతని పర్యవేక్షిస్తున్నామంటున్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...