నెల్లూరులోని పప్పులవీధిలో అభయ ఆంజనేయస్వామికి ఆకుపూజ, అభిషేకం నిర్వహించారు.
దాదాపు 108 రోజులు నిర్వహించిన ఈ కార్యక్రమలో పవిత్ర పెన్నానది జలాన్ని 108 కలిషాల్లో తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఇవాళ ఆకుపూజ నిర్వహించి 1500 వెండి డాలర్లును భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.