తిరుమల శ్రీవారిని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు త్వరలో విశాఖ సాగర తీరాన 'ప్రత్యేక హోదా ఉద్యమ కెరటం' పేరుతో కార్యక్రమం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తిరుమల శ్రీవారిని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు త్వరలో విశాఖ సాగర తీరాన 'ప్రత్యేక హోదా ఉద్యమ కెరటం' పేరుతో కార్యక్రమం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...