టీటీడీ పాలకమండలికి కొత్త చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్ నియామకం పట్ల ఓ వైపు వివాదాలు సాగుతుండగానే ప్రమాణస్వీకారం కార్యక్రమం ముగిసిపోయింది.

కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ద్వారకా తిరుమల శేషాచల కొండపై కొలువైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఎంతో వ్యయ, ప్రయాసలతో తిరుమల గిరులకు చేరుకుని శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలం పాటు దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూసే అవసరం ఇక ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం ముందు ప్రకటించినట్టుగా సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానం ఈ ఉదయం ప్రారంభమైంది.

తిరుమల నారాయణగిరి ఉద్యావనంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...