గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామిని గవర్నర్‌ నరసింహన్‌ దర్శించుకున్నారు.

గవర్నర్‌కు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి గవర్నర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...