దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

 

ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు కాజల్ కు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేసారు. స్వామిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు కాజల్

 

హైదరాబాద్ లో రోడ్లన్ని హనుమాన్ నామస్మరణతో మారుమోగిపోయాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర ప్రశాంతంగా సాగుతోంది. రాత్రి 8 లోపు యాత్ర పూర్తవుతుందన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు  భద్రతని పర్యవేక్షిస్తున్నామంటున్న  హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్

 

తెలంగాణలో ప్రసిద్దిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్నహనుమాన్‌ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు చైత్ర శుద్ద పౌర్ణమి రోజు వచ్చే హనుమాన్‌ జయంతితో ఉత్సవాలు ముగియనున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. అర్చకుని చేతిలోంచి జారి అమ్మవారి ఉత్సవ విగ్రహం కిందపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.