తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.
దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే ఇండియా-సౌత్ ఆఫ్రికా బిజినెస్ సమ్మిట్-2018 కు రావాలని సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ప్రిటోరియాలోని భారత హైకమిషనర్ రుచిరా కాంబోజ్ కేసీఆర్ కు ఆహ్వాన లేఖను పంపారు.
సిరియాపై అమెరికా మెరుపు దాడులకు దిగింది. సిరియాలో దాడులు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా, బ్రిటీష్, ఫ్రెంచ్ సంయుక్తంగా ఈ దాడులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలో జరిగిన రసాయనిక దాడిలో 40 మంది చనిపోయారు. ఈ రసాయనిక దాడుల వెనుక రష్యా హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిరియన్ అధ్యక్షుడు బషర్ అల్ అసద్పై చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఒక్కరోజు సింగపూర్ పర్యటనలో భాగంగా చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్-మింట్ ఆసియా లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అవడానికి వెళ్లిన ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తన పర్యటనను అర్ధాంతరంగా ముగ...
దివంగత టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగింది, నిన్న మొన్నటి వరకు కేవలం...
మొన్న జరిగిన రాజస్థాన్ ఉపఎన్నికల్లో ఊహించని అపజయం చూసిన బీజేపీ కి మరో తలనొప్పి తయారైంది. రాజస్థాన్ బీజేపీ కొత్...
ఆళ్లగడ్డ టిడిపి నేతల వర్గపోరు పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెంతకు చేరింది.
విశాఖపట్నం లోని గిరిజన ప్రాంతం లో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి, ఈ విషయం పై టెలీ కాన్ఫరెన్స్ లో ఏపీ సీ...
గుంటూరు టూటౌన్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ నెలవారీ మామూళ్ళకు...
ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అ...
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలులో మరోసారి భగ్గుమన్నది భూవివాదం. బినామి కౌలుదార్లు-పట్టదారుల మద్య ర...
సంగారెడ్డి పటాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగర్వాల్ రబ్బరు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగుతున్నాయి. ప...
జనగామలో ముదిరాజు గంగపుత్రులు ఆర్థికాభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక లారీ ఢీకొని ఉప సర్పంచ్ రాజయ్...
ఇకపై ఎటువంటి అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించబోమని, ఖండాంతర క్షిపణి పరీక్షలనూ నిలిపివేస్తున్నామని, అటామిక్ టెస్ట...
తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.
దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే ఇండియా-సౌత్ ఆఫ్రికా బిజినెస్ సమ్మిట్...
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు పతకాల వేటలో దూసుకెళ్లారు. పురుషుల 74 కేజీ...
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన కర్ణాటక మంత...
అభిశంసన తీర్మాన నోటీసును తిరస్కరించే అధికారం వెంకయ్య నాయుడికి లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్కు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళవారం మ...
సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఫై అభిశంసన తీర్మానం తిరస్కారం. సుప్రీం చీఫ్ జస్టిస్ ఫై అభియోగాలు చేస్తూ ప్ర...
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు...
ఓ యువతి ప్రమాదవుశాత్తు మంటల్లో చిక్కుకొని కాలిపోయిన సంఘటన బాలానగర్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. మూసాపేటకు చ...
నిర్భయచట్టం వచ్చినా మృగాళ్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాప...
రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని డీఏఈ కాలనీ గేటు వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్ట...
ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారాన్నే లేపింది, ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తల్లిని కాస్టింగ్...
తెలుగు మీడియా పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న యుద్ధాన్నే ప్రకటించాడు, మీడియా పెద్దలపై వరుస ట్వీట్లతో విరుచు...
తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్లో ట...
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి ఆధ్వర్యంలో 18 మంది హీరోలతో కీలక సమావేశం జరుగుతుంది,
నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...
భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్లో బ్యాడ్మింటన్ పురుషుల సి...
కామన్వెల్త్ గేమ్స్లో బాడ్మింటన్ ఉమెన్స్ ఫైనల్లో సైనా నెహ్వాల్ స్వర్ణం సాధించింది.
గోల్డ్ కోస్ట్ లో రాగాల రాహుల్ వెంకట్ స్వర్ణ పతకం సాధించాడు. ౮౫ కేజీల విభాగంలో వెంకట్ అద్వితీయ ప్రదర్శనతో ఆకట్...
సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...
అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...
తెలుగు రాష్ట్రాల్లో వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. నోట్లరద్దు సమయంలో అనేక రియల్ ఎస్టేట్ సంస్...
ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసిన రైతుకు సిసిఐ అడ్డగోలు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైత...