క్రికెట్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ విడుదలయింది. ఎన్నికల దృష్ట్యా కొంతకాలంగా ఐపీఎల్ -12 సీజన్ ఇండియాలో జరుగుతుందా లేక దుబాయ్ లో నిర్వహిస్తారా ? అని సందిగ్ధం నెలకొంది. ఈ సందిగ్ధానికి తెరదించుతూ ఈ సీజన్ మొత్తాన్ని భారత్ లోనే నిర్వహించనున్నట్లు ఐపీఎల్ పాలక మండలి ప్రకటించింది. మంగళవారం ఐపీఎల్ 12వ సీజన్ తొలి రెండు వారాల షెడ్యూల్ని పాలక మండలి విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్ని మాత్రమే విడుదల చేస్తున్నామని, తదుపరి షెడ్యూల్ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
తాజాగా...విడుదలైన షెడ్యూల్ ఇదే..
2019 ఐపీఎల్ 12 సీజన్ షెడ్యూల్
మార్చి 23 - సీఎస్కే VS ఆర్సీబీ - చెన్నై
మార్చి 24 - కేకేఆర్ VS ఎస్ఆర్హెచ్ - కోల్కతా
మార్చి 24 - ఎంఐ VS డీసీ - ముంబై
మార్చి 25 - ఆర్ఆర్ VS కేఎక్స్ఐపీ - జైపూర్
మార్చి 26 - డీసీ VS సీఎస్కే - ఢిల్లీ
మార్చి 27 - కేకేఆర్ VS కేఎక్స్ఐపీ - కోల్కతా
మార్చి 28 - ఆర్సీబీ VS ఎంఐ - బెంగళూరు
మార్చి 29 - ఎస్ఆర్హెచ్ VS ఆర్ఆర్ - హైదరాబాద్
మార్చి 30 - కేఎక్స్ఐపీ VS ఎంఐ - మొహాలీ
మార్చి 30 - డీసీ VS కేకేఆర్ - ఢిల్లీ
మార్చి 31 - ఎస్ఆర్హెచ్ VS ఆర్సీబీ - హైదరాబాద్
మార్చి 31 - సీఎస్కే VS ఆర్ఆర్ - చెన్నై
ఏప్రిల్ 1 - కేఎక్స్ఐపీ VS డీసీ - మొహాలీ
ఏప్రిల్ 2 - ఆర్ఆర్ VS ఆర్సీబీ - జైపూర్
ఏప్రిల్ 3 - ఎంఐ VS సీఎస్కే - ముంబై
ఏప్రిల్ 4 - డీసీ VS ఎస్ఆర్హెచ్ - ఢిల్లీ
ఏప్రిల్ 5 - ఆర్సీబీ VS కేకేఆర్ - బెంగళూరు
వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ త్వరలోనే అంతర్జాతీయ వన్డేల నుంచి
పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడిని యావత్ భారతం ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇప్పటికే ఈ దాడిపై రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు
ఢిల్లీ: స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల, టీ20 సిరీస్లకు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్,
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు వందకి వంద శాతం ఓడిపోతారు అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఎమ్మెల్యే కేట...
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఓటమి 100 శాతం ఖాయమైందని తేల్చి చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి...
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మభ్యపెడుతూ... రాహుల్ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేప...
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తున్నామని ప్రజలకు అబద్దాలు చెబుతోందని విమర్శించారు కాంగ్రెస్...
రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం నెల్లూరు చేరుకున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకుని..సాయ...
మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్ ఏపీపై చాలా పెద్ద
కర్నూలు: ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. కాంగ్రె...
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈరోజు శాసనసభలో జరిగిన సమావేశాల్లో ఓ...
పెద్దపల్లి: ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఆ డ్యామ్ ముందు టీడీపీ...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై కాంగ్రెస్ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధ...
హైదరాబాద్: ఈరోజు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశకలిగించిందన్నారు సీఎల్పీ న...
కాశ్మీర్ లోయలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో మరిన్ని ఉగ్రదాడులు జరిగేందుకు ఆస్కారం అందని ఇం...
జపాన్ దేశంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. జపాన్ కు ఉత్తరాన ఉన్న హొక్కైడో దీవుల్లో సంభవించిన...
పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు చెందిన నటీనటులను కూడా...
పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి
జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ లో మరోమారు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్...
పాకిస్థాన్ ను ఇలా దెబ్బతియండంటూ ఇజ్రాయిల్ భారత్ కు చెబుతున్నట్టుగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద...
ఢిల్లీ: వరల్డ్ కప్ లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. దే...
ఢిల్లీ: కేంద్ర సాయుధ పారామిలటరీ దళాలు విమాన ప్రయాణాలు చేయుటకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జ...
హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలోని ఉప్పుగూడా రాజీవ్ గాంధీ నగర్ లో శుక్రవారం తెల్లవారుజామున డీసీపీ
ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణ తు...
భాగ్య నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. సోమాజిగూడలో ఆఫ్రికన్ కు చెందిన జెనీవే ఆల్డో
కృష్ణాజిల్లా విజయవాడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కృష్ణలంక సమీపంలో జాతీయ రహదారిపై
బయోపిక్ ల హల్చల్ యావత్ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. పొలిటికల్ లీడర్స్, సినీ లెజండ్స్, క్రీడా కారులు, సామాజిక వ...
హైదరాబాద్: తెలుగు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఊపిరితిత...
ప్రముఖ యాంకర్, నటి అనసూయ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దుస్తులు ధరించే పద్ధతి..షో ల గురించి మాట్లాడి...
ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్య గురువారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండే...
దుబాయ్: ఇంగ్లాండ్ లో జరగనున్న వరల్డ్ కప్ 2019 మ్యాచుల భద్రతపై ప్రశ్నిస్తూ... బీసీసీఐ రాసిన లేఖపై ఐసీసీ చైర్మన్...
ముంబై: 12వ సీజన్, ఐపీఎల్ -2019 ప్రారంభ వేడుకలను రద్దు చేస్తున్నట్లు సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ ప్రకటించారు. ఈ వేడు...
ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్సన...
ముంబై: భారత మహిళల క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ 2...
సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై
జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు
ఢిల్లీ: ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా ఖండ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్గా శక్తికాంత దాస్ను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స...