తిరుమల శ్రీవారిని హీరో తరుణ్, ఆయన కుటుంబ సభ్యులు ఉదయం సుప్రభాత సేవలో దర్శించుకున్నారు.
దేవేంద్రుడు పరిపాలించిన నగరం అమరావతి అని, సుదీర్ఘ చరిత్ర కలిగిన అమరావతి నేడు నవ్యాంధ్ర రాజధానిగా మారటం అందరి అదృష్టమని
తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. రెండు రోజులుగా సెలవులు కావడంతో.. అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలు అపహరించారు.
గోవు సంరక్షించడంతో పాటు హిందుమత ఔనత్యాన్ని కాపాడుకోవాలంటూ గ్లోబల్ హిందు హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ విశాఖ ఆర్కే బీచ్ లో గోసంరక్షణ ర్యాలీ నిర్వహించారు.
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైకిల్ వేగం పెంచారు. ఇప్పటికే కొన్ని జిల్లా...
తెలంగాణ కేబినెట్ తొలిజాబితాలో 10 మంది మంత్రులు మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసింద...
గుంటూరు వెస్ట్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలోకి జంప్ అయ్యారు. 2019 ఎన్నికల్లో...
ఢిల్లీలో గల ఏపీ భవన్ లోని క్యాంటీన్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం విచ్చేశారు. ఆయనకు టీడీపీ నేత...
హైదరాబాద్: చంద్రబాబు తన బహిరంగ సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపాడంటూ తన ట్విటర్ ఖాతాలో జగన్ సంచలన పోస్ట్ చేశారు....
విశాఖపట్నం: మార్చి 1 న ప్రధాని మోడీ హాజరయ్యే బీజేపీ బహిరంగ సభకు ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లోని ఇంజనీరింగ్ కళాశాల...
‘‘కొండవీడుకు ఘనమైన చరిత్ర ఉంది. 50 కొండల సమాహారమే కొండవీటి కోట. కొండవీడును
ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. శాసనసభ కోటా ఎమ్...
మంగళవారం లోటస్ పాండ్ లో సినీ నటుడు నాగార్జున వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సుమార...
జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల కనీస వేతనం
తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ షెడ్యూల్
హైదరాబాద్: తెలంగాణ మంత్రులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఈటల రాజేందర్ ప్రమాణ స్...
పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు చెందిన నటీనటులను కూడా...
పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి
తూర్పు ఇరాక్ లో ఓ అరుదైన..అద్భుత సంఘటన వెలుగుచూసింది. ఇటీవల జరిగిన
పుల్వామా ఉగ్రదాడిపై భారత గూఢచార సంస్థ ‘రా’ మాజీ చీఫ్ విక్రం సూద్ తీవ్రంగా స్పందించారు. ఇది ఖచ్చితంగా పూర్తి భద...
బెంగళూరు: ‘ఎయిరో ఇండియా-2019’ షో కోసం కర్ణాటకలోని యెలహంక ఏయిర్బేస్లో చేస్తున్న రిహార్సల్స్లో అపశ్రుతి చో...
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన స...
హైదరాబాద్: దేశంలో విశేష సేవలందిస్తోన్న బీఎస్ఎన్ఎల్ సంస్థను ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి కుట్ర పన్నుతోందని...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ లో ఈరోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన మూడు వైద్య...
వైసీపీ నేతలకు టీడీపీ మంత్రి సవాల్ విసిరారు. కొండవీడు వద్ద రైతు ఆత్మహత్యపై
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని విచారించేందుక...
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి లక్ష్మిప్రసన్న తన ఇద్దరు
పోలీసులకు కంప్లైంట్ చేస్తే కౌన్సిలింగ్ ద్వారా అయినా మారుతాడనుకున్నా కానీ...నాపై ఇంత
ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయ బాపినీడు మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్...
ప్రముఖ దర్శకుడు, పాత్రికేయుడు, కథారచయిత విజయ బాపినీడు మంగళవారం ఉదయం మృతిచెందారు. 1936 సెప్టెంబర్ 22న
సినీ అగ్ర కథానాయిక చాలా కాలం తర్వాత అభిమానులకు కనువిందు చేసింది. హీరోయిన్ అనుష్కతాజాగా
''ఎన్టీఆర్ కథానాయకుడు '' సంక్రాంతికి విడుదలై మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ఇందులో కేవలం సీనియర్ ఎన్టీఆర్ స...
ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్సన...
ముంబై: భారత మహిళల క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ 2...
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డే మ్యాచ్లో భారత్ ఆసీస్ ను ఆలౌట్ చేసింది. టాస్...
దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్
జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు
ఢిల్లీ: ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా ఖండ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్గా శక్తికాంత దాస్ను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స...
ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...