ఈ నెల 17న విజయవాడ సిద్ధార్థ కళాశాలలో స్వర్గీయ దేవినేని నెహ్రూ ప్రధమ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పట్లు చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు.
విభజన హామీల అమలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ ను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్ సంస్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య రధాలను జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కళావెంకట్రావు.
నాలుగు రోజుల పాటు అన్నం తినకుండా ఉంటే ఎవరికైనా నీరసం వస్తుందని, ఢిల్లీలో కూర్చుని దీక్ష చేస్తున్నామని చెబుతున్న వైసీపీ నేతలు అంతకన్నా ఇంకేమీ చేయలేరని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా 2019 ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీన...
పార్లమెంట్ ఉభయ సభలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఏపీ విభజన హామీలపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంపై...
మోదీ పాలన బ్రిటిష్ పాలనను తలపిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. ‘మతోన్మాదం-జాతీయ సమగ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఫైరయ్యారు. కర్...
కడప జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటిస్తోంది, అనంతపురం జిల్లాలో కరువు పరిస్ధితులను అంచనా వేసిన కరువు బృందం క...
కరీంనగర్ కమిషనరేట్ లోని కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో ఈ ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న నాలుగైదు రోజుల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ...
ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నికసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టిన రోజు ఈనెల 20న చేస్తున్న ఒకరోజు న...
ఈరోజు తెల్లావారుజామున పోలీసులు కార్డన్ సర్చ్ చేపట్టారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మహమూద్ నగర్, హసన...
భీమారం: మంచిర్యాల జిల్లా భీమారం సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి అక్కడే ఉన్న...
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరేంపుల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకు అక్కడికక...
తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.
దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే ఇండియా-సౌత్ ఆఫ్రికా బిజినెస్ సమ్మిట్...
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు పతకాల వేటలో దూసుకెళ్లారు. పురుషుల 74 కేజీ...
పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో చోటుచేసుకున్న దారుణంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సింధ్ ప...
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 34,395 పాయింట్ల...
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఆయన రాజీనా...
దేశీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత ఏడు సెషన్లలో లాభాల జోరు కన్పించిన స్టాక్మార్కెట్లు నేడు డీలా పడ్డాయి...
లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఫిక్స్ డ్ టర్మ్ (నిర్ణీత కాలం) ఉండాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది.
విశాఖలో మరోసారి కలకలం రేగింది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో రౌడీషీటర్ సువ్వాడ మహేష్ హత్యకు గురయ్యాడు. దుండగులు...
విజయనగరం జిల్లాలో ఓ వికలాంగ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన కలకలం రేపుతోంది. నెల్లిమర్ల పోలీసు స్టేషన్...
బిట్రగుంట పాసింజర్ రైలులో ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లే ప్యాసింజర్...
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత సజీవ దహనమైంది. ఇంటికి బయట నుంచి...
సినిమా ఇండస్ట్రీపై దుష్ప్రచారం సరికాదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇండస...
క్యాస్టింగ్ కౌచ్పై సినీనటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలోకి పవన్ కల్యాణ్ను లాగమని చెప్పింది తానేనని సంచలనాల ద...
పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు మౌన దీక్ష...
పవన్ కళ్యాణ్పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు పలువురు సినీ ప్రముఖులు మరియు ఫ్యాన్స్ రెస్పాండ్ అవ...
భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్లో బ్యాడ్మింటన్ పురుషుల సి...
కామన్వెల్త్ గేమ్స్లో బాడ్మింటన్ ఉమెన్స్ ఫైనల్లో సైనా నెహ్వాల్ స్వర్ణం సాధించింది.
గోల్డ్ కోస్ట్ లో రాగాల రాహుల్ వెంకట్ స్వర్ణ పతకం సాధించాడు. ౮౫ కేజీల విభాగంలో వెంకట్ అద్వితీయ ప్రదర్శనతో ఆకట్...
కామన్వెల్త్ క్రీడల్లో భారత లిఫ్టర్లు హవా కొనసాగిస్తున్నారు.
సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...
అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...
తెలుగు రాష్ట్రాల్లో వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. నోట్లరద్దు సమయంలో అనేక రియల్ ఎస్టేట్ సంస్...
ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసిన రైతుకు సిసిఐ అడ్డగోలు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైత...